Articles

ArticlesNews

పెద్దల ఆరాధనకు.. మహాలయ పక్షం

మహాన్‌ అత్యంత కొలయో యత్రమహాలయ... అని పురాణోక్తి. మహాలయం అంటే ఘనమైన ముగింపు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్షానికి మహాలయ పక్షం అని పేరు. ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనకు మన సంప్రదాయం నిర్దేశించింది. తర్పణాలు సమర్పించడం, పిండ ప్రదానం వంటి...
ArticlesNews

ఆదిదంపతులు

సనాతన ధర్మం ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక యుగంలో ఉపయుక్తమైన ఎన్నో అంశాలను బోధించింది. వేదపురాణేతిహాసాలు మానవజాతికి లభించిన వరాలు. వాటి సారాన్ని సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు అనేకమంది గురువులు. వారిలో శంకరాచార్యులు అగ్రగణ్యులు. ఆయన...
ArticlesNews

“భారతీయ సంస్కృతి, సాహిత్య.. చైతన్య గళం జ్ఞాన భారతం మిషన్”

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం...
ArticlesNews

అమరం కనకమ్మ సమరం

( సెప్టెంబర్ 15 – పొణకా కనకమ్మ వర్ధంతి ) స్వతంత్ర భారతావని కోసం అసువులుబాసినవారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు. గతించిన కాలం వలే వారందరినీ మరచిపోతున్నాం. కాని ఆ...
ArticlesNews

కనకదాసు కిటికీ

కర్ణాటకలోని ఉడుపి పట్టణం శ్రీకృష్ణ మఠానికి ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికీ, భక్తుడికీ మధ్య ఉన్న అచంచలమైన బంధానికి ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం ఉంది. అదే ‘కనకదాసు కిటికీ’.. దీన్నే కన్నడలో ‘కనకన కిండి’ అంటారు. ఇది కేవలం కిటికీ...
ArticlesNews

ఆంధ్ర జీవోత్తమా.. హరి సర్వోత్తమా…

( సెప్టెంబర్ 14 - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి ) ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ,తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు....
ArticlesNews

ప్రభుత్వం చేరుకోలేని చోటున పిల్లలకు అక్షరాలు నేర్పిస్తున్న మాలతి ముర్ము

విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆమె పోరాటం అసామాన్యం. ప్రభుత్వం చేరుకోలేని చోటున ఆమె పిల్లలకు అక్షరాలు నేర్పిస్తుంది. కొండల్లో ఒక్కో రాయిని పేర్చినట్లు సుమారుగా 45 మంది విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఒక...
ArticlesNews

మన్యంలో ప్రకృతి సేద్యం

రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏలూరు జిల్లా మన్యంలో ప్రకృతి...
ArticlesNews

వేదన.. శోధన.. సాధన

జీవితం నిరంతరం సుఖంగా, సంతోషంగా సాగదు. లాభం-నష్టం, సుఖం-దుఃఖం... ఇలా ఒకదాన్ని వెన్నంటి ఇంకోటి ఉంటాయి. మరణం, వ్యాధి, వియోగం.. వంటి వేదన కలిగించే అంశాలకు ఎవరూ మినహాయింపు కాదు, వాటిని అనుభవించాల్సిందేనని వేదోపనిషత్తులు తేల్చి చెప్పాయి. అయితే దుఃఖాన్ని అధిగమించే...
ArticlesNews

21 మంది సిక్కు సైనికుల అసమాన పరాక్రమం

సారగఢి యుద్ధం (12 సెప్టెంబర్ 1897) ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత వీరోచితమైన యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యుద్ధం ప్రస్తుత పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (ఖైబర్ పఖ్తుంఖ్వా)లోని తిరా ప్రాంతంలోని సారగఢి అనే చిన్న కోట వద్ద జరిగింది....
1 92 93 94 95 96 342
Page 94 of 342