ఆర్థిక వలసవాదాన్ని ఎదుర్కొనే ‘ఆపరేషన్ స్వదేశీ’
-డాక్టర్ ఎస్ లింగ మూర్తి, కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయం, క్షేత్ర సంయోజక, స్వదేశీ జాగరణ్ మంచ్ ఆపరేషన్ సిందూర్ భారత్ వ్యూహాత్మక బలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉగ్రవాద శిబిరాలను,...














