మొదటి వ్యవసాయ శాస్తగ్రంథం – ‘కృషి పరాశరము’
‘కృషి పరాశరము’- ఇది వ్యవసాయం గురించి చర్చించే గ్రంథం. రచయిత పేరు కూడా గ్రంథశీర్షికలోనే కలసి ఉంది-పరాశరుడు. ఇదే కాదు, మానవులకు ప్రధాన ఆహారం చెట్ల నుండే వస్తుంది గనుక ‘వృక్షాయుర్వేదము’తో ఆ విషయాన్ని చర్చించినవారు కూడా పరాశరుడే. మరొకటి, ‘పరాశర...














