Articles

ArticlesNews

సనాతన ధర్మం, సంస్కృతిలో జలానికి ఉన్న పవిత్ర భావన

భారతీయ పురాణాలు, వేదాలు మరియు సనాతన ధర్మంలో నీటికి అత్యంత పవిత్రమైన, మహత్తరమైన స్థానం ఉంది. నీరు కేవలం ఒక సహజ వనరుగా మాత్రమే కాక, 'పంచ మహాభూతాలలో' ఒకటిగా, దైవ స్వరూపంగా పరిగణించబడింది. పురాణాల ప్రకారం నీటి ప్రాధాన్యతను ఈ...
ArticlesNews

ఒంగోలులో దసరా సంబరాలు…అమ్మవారి కళారాలు ఊరేగింపు

దసరా పండుగ సందర్బంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కళారాల ఊరేగింపునకు ఓ ప్రత్యేకత ఉంది. మైసూరు, కలకత్తాల తరువాత ఒక్క ఒంగోలులోనే ఈ విధమైన కళారాలను ప్రదర్శిస్తారు. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం...
ArticlesNews

ఇంద్రకీలాద్రి విజయవాటిక విశేషాలు

(దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. విజయవాడ అనేది విజయ వాటిక నుంచి వచ్చిన పేరు. ఇది విజయస్థలం. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ప్రదేశానికి ఇంద్రకీలాద్రి, కనకాచల అనే రెండు పేర్లున్నట్టు చరిత్రకారులు...
ArticlesNews

కర్రల సమరం కాదు.. ‘బన్ని’ఉత్సవం

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. అక్టోబర్‌ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు...
ArticlesNews

గజరాజ రక్షకుడికి గరుడవాహన సేవ

( సెప్టెంబరు 28 - తిరుమల శ్రీవారి గరుడోత్సవం ) తిరుమల వాసుని బ్రహ్మోత్సవాల్లో రమణీయ ఘట్టం గరుడవాహన సేవ. పది రోజుల ఈ వేడుకల్లో అయిదో నాడు గరుత్మంతుడి వాహనంపై స్వామి ఊరేగుతాడు. ఈ మహ్మోత్సవాల్లో తొలిరోజు, చివరిరోజు కూడా...
ArticlesNews

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

( సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి ) తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వ్యక్తి…కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వ్యక్తి మన మహాకవి గుర్రం జాషువా. నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కవి విశారద, మధుర...
ArticlesNews

నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం దేవీ అహల్యాబాయి హోల్కర్

దేవీ అహల్యాబాయి హోల్కర్ వ్యక్తిత్వం వర్తమాన సమాజానికి సైతం ఆదర్శప్రాయం. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యం కోల్పోక తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాక విస్తరింపజేసిన వీరవనిత. నీతి నియమాలకు కట్టుబడి తన రాజ్యంలో ప్రజలకు సురాజ్యం అందించిన మహారాణి. పాలకులు...
ArticlesNews

భారతదేశంలో మణిపూర్ విలీనం: ఈశాన్య రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిందా?

మణిపుర్ భారత్‌లో విలీనం, ఈశాన్య భారతంలో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది.ఈ సంఘటనను అధికారికంగా “మణిపూర్ విలీన ఒప్పందం” అని పిలుస్తారు, ఇది మణిపూర్ మహారాజా బోధ్‌చంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రతినిధుల మధ్య షిల్లాంగ్‌లో సెప్టెంబర్ 21, 1949న సంతకం...
ArticlesNews

అటు దేశభక్తి… ఇటు సాహిత్య సృష్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం

( సెప్టెంబర్ 26 - చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ) తెలుగునాట ఆధునిక భావ వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహులలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు. ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త అయిన...
ArticlesNews

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ భారతేతిహాసం వల్ల...
1 96 97 98 99 100 350
Page 98 of 350