Articles

ArticlesNews

అన్నదానంలో అపూర్వం.. సింహాచలం ఆలయంలో నిత్యాన్న ప్రసాదం

అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో 1989 ఆగస్టు 24న...
ArticlesNews

బలూచీలు తీవ్రవాదులు కారు, పాక్ ఉగ్రవాద బాధితులు!

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ), దాని ప్రధాన సంస్థ అయిన ది మజీద్ బ్రిగేడ్ (టిఎంబి) లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించిన తర్వాత, బలూచీ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. బలూచ్ ప్రజలు...
ArticlesNews

సమతా సాధకుడు “సంత్ జ్ఞానేశ్వర్”

( భాద్రపద కృష్ణాష్టమి - సంత్ జ్ఞానేశ్వర్ జయంతి ) సంత్ జ్ఞానేశ్వర్ క్రీ.శ.1275వ సంవత్సరం లో మహారాష్ట్ర లోని అవె గ్రామంలో విఠల పంత్ కులకర్ణి, రఖామా బాయి (రుక్మిణి బాయి) దంపతులకు జన్మించారు. వివాహం అయిన కొద్ది కాలానికే...
ArticlesNews

ధర్మరక్షకుడు దామోదరుడు

( ఆగస్టు 16 - కృష్ణాష్టమి ) శ్రీమహా విష్ణువు దశావతారాలలో రామకృష్ణులు పరిపూర్ణ అవతారాలని, మరీ ముఖ్యంగా కృష్ణావతారం సహజావతారమని పెద్దలు చెబుతారు. తామరాకుపై నీటిబిందువులా నిస్సంగత్యంగా సాగాలని నిరూపించిన కర్మయోగి శ్రీకృష్ణుడు. ధర్మరక్షణ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిందలను...
ArticlesNews

యోధులు మగ్గారు.. స్వేచ్ఛ నెగ్గింది!

 జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు విదేశీ పాలన మీద సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో అక్షరాలా ఇదే జరిగింది....
ArticlesNews

బ్రిటిష్ వారి నిష్క్రమణ, భారత స్వతంత్రం వెనుక నిశ్శబ్ద మారణహోమం

1947లో భారతదేశాన్నుంచి పాకిస్తాన్‌ను విభజించి, మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతానికి కారణమైన తిరుగుబాట్లను రెచ్చగొట్టి, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు. స్వేచ్ఛా స్వతంత్రాలకు గుర్తుగా నిలవవలసిన క్షణాలు సామూహిక హత్యలు, హింసాత్మక స్థానచలనాలు, మతపరమైన భయాందోళనలతో వినాశకరమైన...
ArticlesNews

రుషివాణిని రాజనీతిని మేళవించిన యోగి

( ఆగస్ట్ 15 - అరవింద జయంతి ) జాతి అంటే భౌగోళిక ఆకారమనీ, నదులు, పర్వతాలు, పొలాలతో కూడినదనీ ఇతర దేశాలు భావిస్తాయి. కానీ భారతీయ మహర్షులు, మనీషులు జాతిని ఒక సజీవమైన ఆత్మగా అర్చించారు. తపస్సు ద్వారా, దర్శనం...
ArticlesNews

నిరాడంబర సేవామూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య

( ఆగష్టు 15 - కొండా వెంకటప్పయ్య వర్ధంతి ) మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి...
ArticlesNews

భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్.ఎస్.ఎస్. పాత్ర

( ఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను పూజ్య డాక్టర్ హెడ్గేవార్‌జీ 1925లో ప్రారంభించారు, సహజంగానే డాక్టర్‌జీ ఆజన్మ దేశభక్తుడు. స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పని చేశారు. వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ...
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
1 91 92 93 94 95 334
Page 93 of 334