భక్త కవయిత్రుల్లో విశిష్టమూర్తి అక్కమహాదేవి
‘నా భర్త చెన్నమల్లికార్జునుడు తప్ప తక్కిన పురుషులంతా కరిగే ఇంద్రధనుస్సు రంగులే కదా’ అంటుందామె. గోదాదేవి శ్రీరంగనాథుణ్ని, మీరాబాయి శ్రీకృష్ణుణ్ని ధ్యానించినట్లు కన్నడ సన్యాసిని అక్కమహాదేవి చెన్నమల్లికార్జునుడి ధ్యానంలో జీవితాన్ని ధన్యం చేసుకుంది. కర్ణాటకలో సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు...













