Articles

ArticlesNews

పత్రికా రత్నాలు

వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో...
ArticlesNews

మహేతిహాసం ‘శివరహస్యమ్‌’

‘రామాయణం’, ‘భారతం’, ‘యోగవాసిష్ఠం’, ‘శివరహస్యమ్‌’` మహేతిహాసాలని పెద్దలు చెప్పారు. మహాభారతం కంటే విస్తృతిలో పెద్దది-‘శివరహస్యమ్‌’. భారతం లక్ష శ్లోకాల మహత్తర గ్రంథం. శివరహస్యమ్‌ మరొక ఇరవై ఆరువేల శ్లోకాలు అదనంగా కలిగి ఉంది. గ్రంథాలు నిక్షిప్తమైన గ్రంథమన్న పేరు. ప్రవచనాలన్నీ పక్కన...
ArticlesNews

ఆత్మీయత.. అనురాగమే ఔషధంగా…వనభోజనాలు

అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన...
ArticlesNews

వనవాసీల ఆత్మాభిమానం ధర్తీ అబా బిర్సా ముండా

( నవంబర్ 15 - భగవాన్ బిర్సా ముండా జయంతి ) భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కల్పించేందుకు ఎందరో వనవాసీ వీరులు పోరాటం చేశారు. వారిలో అత్యంత ప్రముఖులు బిర్సా ముండా. ఆయన జయంతిని జన్ జాతీయ గౌరవ్...
ArticlesNews

‘పశు సేవ కూడా పశుపతి సేవే’

అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
ArticlesNews

కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది ?

కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది? బేట్ ద్వారక అనేది సుదాముడు శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చిన ప్రదేశం. ద్వారక యొక్క ఈ తీరం పాకిస్తాన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండి కరాచీకి దూరం దాదాపు 105...
ArticlesNews

మానవ శ్రేయస్సుకు మహా యజ్ఞాలు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
ArticlesNews

లక్నోలో ఒకేచోట గిరిజనుల 38 కళల సంగమం.. ప్రపంచంలోనే ఏకైక వేదిక.. 

  ప్రతి సంవత్సరం నవంబర్ 15న దేశం మొత్తం జనజాతి గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. గిరిజనుల గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు స్వాతంత్య్ర పోరాటంలో వారి అద్భుతమైన పాత్రను గౌరవించడం కోసం ఈ రోజును కేటాయించారు. భారత ప్రభుత్వం 2021లో, స్వాతంత్య్ర...
ArticlesNews

బేట్ ద్వారక : ల్యాండ్ జిహాద్ కు స్పష్టమైన ఉదాహరణ

బేట్ ద్వారక చరిత్ర ఏమిటి? భగవాన్ శ్రీకృష్ణుడు 10 సంవత్సరాల 5 నెలల మరియు 6 రోజుల వయస్సులో బృందావనాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన జరాసంధుడితో యుద్ధం చేయకూడదనుకున్నారు. ఆ సమయంలో బృందావనం అనేది మొత్తం బ్రిజ్ ధామ్ అని పిలవబడేది....
ArticlesNews

హిందూ ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ ఆత్మబలిదానం

( నవంబర్ 11 - గురు తేగ్ బహదూర్ బలిదాన దివస్ ) ప్రపంచంలోని అనేక ప్రాచీన మతాలు, సంస్కృతులు విదేశీ దండయాత్రల్లో తుడిచిపెట్టుకుపోయాయి. భారతదేశం మీద కూడా ఎన్నో దండయాత్రలు జరిగాయి. విదేశీ మతస్తులు మన ధర్మాన్ని నిర్మూలించేందుకు కుట్రలు,...
1 85 86 87 88 89 350
Page 87 of 350