పత్రికా రత్నాలు
వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో...













