వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక పరామర్శ
- రచన: డాక్టర్ పివిఎన్ కృష్ణ అధ్యక్షుడు, సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్. శ్రీయుతమై, ధర్మాధిష్టితమైన ఈ భారతదేశాన్ని భారతీయ రాజుల అనైక్యత కారణంగా వశ పరచుకొని, సుమారు 800 సంవత్సరాలు ముస్లింలు తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్లు ఈ దేశ...












