( ఆశ్వయుజ బహుళ తదియ - అట్లతద్దె ) ఆశ్వయుజమాసంలో బహుళ తదియ అట్లతద్దె. ఈ రోజున చంద్రోదయ గౌరీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. దీన్నే అట్లతద్దె వ్రతం అంటారు. వివాహితలు సంసార సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, పెళ్లి కాని...
కె. కృష్ణ సాగర్ రావు ప్రపంచంలో కొన్ని సంస్థలు మాత్రమే వంద సంవత్సరాలుగా ఒక దేశపు దిశను నిశ్శబ్దంగా, స్థిరంగా ప్రభావితం చేశామని చెప్పుకోగలవు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అటువంటి దృగ్విషయం. ఇది కేవలం ఒక సంస్థ కాదు. ఇది...
అమ్మానాన్నలు, గురువు తరవాత అతిథిని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. సర్వకాల సర్వావస్థల్లోనూ అతిథులను సేవించమంటుంది భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు, గురువు నిత్యం మనతో ఉండి మన ఉన్నతికి మార్గదర్శకులవుతారు కాబట్టి వారిని సేవించుకోవడంలో అర్థముంది. మరి అనుకోకుండానో, పని మీదో...
ఏనుగులు లేదా ఎలుగుబంట్లతో ఇకపై సెల్ఫీలు తీసుకోకూడదు. భారతదేశంలో వన్యప్రాణుల సెల్ఫీలను నిషేధించాలని అటవీ శాఖ ఒత్తిడి చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ , టిక్టాక్ యుగంలో, ఏ పరిస్థితిలోనైనా పరిపూర్ణ సెల్ఫీని తీసుకోవడం ఒక సాంస్కృతిక వ్యామోహంగా మారింది. కానీ, సెల్ఫీ మోహం...
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్`ఏబీవీపీ భారత క్యాంపస్లలో జన్-జడ్ ఆధిపత్య వాణిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యార్థుల విజయాలు, పెరుగుతున్న ప్రభావం క్యాంపస్ రాజకీయాల్లో తరాల మార్పును ప్రతిబింబిస్తుంది. ఏబీవీపీ జాతీయవాదం, యువత-కేంద్రీకృత కార్యాచరణ ఈ రెండిరటిలోనూ తనను తాను సుస్థిరపరుచుకుంది....
డా. దుగ్గరాజు శ్రీనివాసరావు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రెండు నెలల తేడాలో 1925లో ప్రారంభమయ్యాయి. ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ, రెండవది రాజకీయ పార్టీ. ఆ రెండూ ఈ సంవత్సరం శతసంవత్సరాలు పూర్తి...
( ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ - మీరాబాయి జయంతి ) ‘హరీ మైతో ప్రేమ్ దినానీ..’ అని పాడుకునేది మీరా. లోకంలో ప్రతి ప్రేమకూ ఓ పరిమితి ఉంటుంది కానీ ఆ పరమాత్మ ప్రేమకు మేర లేదనేది మీరా. భగవంతుణ్ణి అంతరంగంలో...
( ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ - వాల్మీకి మహర్షి జయంతి ) నిత్యజీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కుల గోత్రాలు, కాసులు,...
దేవుడిపై విశ్వాసం లోపించి, సనాతన ధర్మానికి హాని కలుగుతున్న సమయంలో ఆదిశంకరులు అవతరించి వైదిక సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. జీవుడికి, దేవుడికి భేదం లేదని ప్రతిపాదించారు. ఏకసంథాగ్రాహి అయిన శంకరులు బాల్యంలోనే సమస్త విద్యలూ అభ్యసించారు. తండ్రి...