( మాఘ బహుళ షష్ఠి తిథి - యశోద జయంతి ) లోకంలో తల్లి ప్రేమ మహత్తరమైంది.. పెంచిన ప్రేమ ఇంకా గొప్పది- అంటారు పెద్దలు. వెన్నముద్దలు తినిపిస్తూ కన్నయ్యను అపురూపంగా పెంచింది యశోదాదేవి. అందుకే యశోదమ్మ జన్మించిన మాఘ బహుళ...
1982న భారతదేశం మొదటిసారిగా మంచు ఖండమైన అంటార్కిటికాపై అడుగుపెట్టింది. తద్వారా ప్రపంచంలోని ఈ అతిపెద్ద రహస్య మంచు సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 18వ దేశంగా భారత్ నిలిచింది. మన శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనా పరికరాలను అమర్చారు, విమానాలు ఆ గడ్డకట్టే పరిస్థితుల్లో ప్రయాణించడం...
మన భారత దేశం ఒంటి స్తంభం మేడ కాదు, అన్ని కాలాలలో అనేక మంది మహాపురుషులు జన్మించారు. కొందరి జీవితాల్లో, జీవన సందేశాలలో అనేక పోలికలు కనిపిస్తాయి. అలాంటి ఇద్దరు ముహా పురుషుల గురించి తెలుసుకుందాం! ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవరావు బలిరాం...
చరిత్ర గురించి తెలియకుండా ఉండటం అంటే ఎప్పటికి పిల్లవాడిగా ఉండటమే – మార్కస్ తుల్లియస్ సిసిరో. మన అయోధ్య, కొరియా దేశాల నడుమ శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. అది కూడా రక్తసంబంధం. ఇవాళ్టికీ కొనసాగుతున్నది కూడా. హన్యాంగ్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు...
ఏదైనా బొమ్మల దుకాణంలోకి అడుగు పెట్టండి లేదా ఆన్లైన్లో చిన్నారుల కోసం అమ్ముతున్న బొమ్మలను ఒకసారి పరిశీలించండి. రంగులు, శబ్దాలు, హామీలతో కూడిన ఒక వర్ణవిలాస ప్రపంచం మన ముందుకు వస్తుంది. లాలిపాటలు పాడే మృదువైన బొమ్మల నుంచి, శిశువు చేసే...
జమ్మూ కాశ్మీర్ ప్రజలతో తాము “ఏకతాటిపై నిలిచామని” చాటిచెప్పడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్ “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం” ఘనంగా జరుపుకుంటుంది. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, అక్టోబర్ 22, 1947న పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం (PoK)...
వాస్తవానికి భారతదేశానికి చిత్తడి నేలలు అనేవి ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు; అవి మన నాగరికతకే పునాదులు. ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు రాక వేల ఏళ్ల ముందే.. భారతీయులు చెరువులు, సరస్సులు, కోనేరులు, కాలువలు...
సాధారణంగా స్కూళ్లలో రోజూ జాతీయ గీతాలాపన చేయడం మనం చూస్తుంటాం. కానీ ఓ గ్రామ పంచాయతీలో రోజూ జాతీయ గీతాలపాన చేస్తూ దేశం పట్ల వారికున్న మమకారాన్ని చాటుతున్నారు ఆ ప్రాంత వాసులు. గీతాలాపాన మొదలవ్వగానే ఊర్లో ఎక్కడి వారక్కడ ఆగిపోయి...
ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి...
ఒకప్పుడు ఆ ఊళ్లో మహిళల దినచర్యంతా వ్యవసాయం చుట్టూనే సాగేది. కానీ విజయలక్ష్మి ఆ పరిస్థితిని మార్చారు. కలంకారీ కళను అక్కడివారికి పరిచయం చేశారు. రామాయణ ఘట్టాలను వస్త్రాలపై ఆవిష్కరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ చిత్రకళా ప్రయాణం ఆమెకు జాతీయ...