శాంతనవుడు భీష్మ ఏకాదశి విశిష్టత
( భీష్మ ఏకాదశి ) గంగాదేవి, శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు. వశిష్టుని శాపంవల్ల భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, సత్యవ్రతుడిగా జీవించాడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి దాశరాజు విధించిన నియమాలను అంగీకరించాడు....













