విశ్వ మకుటంలో దివ్వెల పండుగ
ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం ఒక్కసారిగా ‘వందేమాతరం, జైహింద్, భారత్మాతా కీ జై’ నినాదాలతో మార్మొగింది. భారతీయ సాంస్కృతిక సంప్రదాయానికి, తరతరాల జీవన విధానానికి అత్యంత అరుదైన గౌరవం దక్కిన సందర్భమది. భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకునే ‘దీపావళి’ పర్వదినానికి ప్రతిష్టాత్మకమైన...













