శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు 2019లో ఇంగ్లీష్ లో వ్రాసిన భవిష్యవాణి..మిత్రులు తెలుగులోకి అనువదించారు..ఇప్పుడు VSK పాఠకుల కోసం.. శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు మన AP కి చెందిన వారు. IIT...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
గౌర్ దేవి 1974లో అప్పటి ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతంలో అనగా నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్ లో మొదటిసారి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఆధునిక భారతదేశ ప్రథమ పర్యావరణవాది అయిన గౌర్ దేవి అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చెట్లు...
ప్రజలందరూ నెల్లూరు గాంధీ అని ప్రేమ గా పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్ 4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వి.ఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యాక మద్రాస్...
మనం ప్రతి రోజూ మన శాఖలలో “జై భవాని - వీర శివాజీ” అని నినదిస్తాం. మన పెద్దల భౌద్ధిక్ లలో శివాజీ జీవితంలోంచి అనేక ఉదాహరణలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకని? అంటే మనం శివాజీ ఆరాధకులం. మనం...
అహల్యా దేవి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13) మహారాష్ట్రలోని చొండి గ్రామపెద్ద మణికోజీ షిండే పటేల్ కుమార్తె. ఆమె 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మాల్వా సామ్రాజ్యపు...
ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు.... రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు... అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై మోదీతో చర్చించినట్లు...
మోడీ (డోనాల్డ్) ట్రంప్ కార్డు పనిచేస్తోంది. యుఎస్-ఇండియా మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఫలవంతమయ్యాయి. ఆ బంధం చైనాను అడ్డుకుంది. చైనా సరిహద్దు ప్రతిష్టంభన భారత్ సూపర్ పవర్ గా మారడానికి ఒక అవకాశం కానుంది. చైనా ప్రారంభించిన సరిహద్దు-ప్రతిష్టంభన చైనా...
హాంకాంగ్ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని...