‘కుతర్కం’ ఇంకెన్నాళ్లు చేస్తారు!?
రెండ్రోజుల క్రితం ‘నిర్బంధ వ్యతిరేక’ సభ ఇందిరాపార్కు వద్ద జరిగింది. అందులో ప్రముఖ విద్యావేత్తగా ప్రకటించుకొన్న డా॥ చుక్కా రామయ్య ‘‘భారత రాజకీయాలు నేడు వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయని, తమ అధికార సుస్థిరత కోసం కొందరు ‘అర్బన్ నక్సలైట్’ వంటి పదాలను...












