Articles

ArticlesNews

ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి

కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే....
ArticlesNews

పరమ ధార్మికురాలు.. రాణి అహల్యాబాయి హోల్కర్ 

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే...
ArticlesNews

పతనం అంచున పాక్‌

* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్ * వరుస సంక్షోభాలతో సతమతం * పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు * విద్యుత్తు సంక్షోభంతో కరెంట్‌ కోతలు * రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.....
ArticlesNews

జ్ఞానవాపితో జ్ఞానోదయమయ్యేనా?

వందల ఏండ్ల హిందువుల నిరీక్షణ ఫలించింది. 350 సంవత్సరాలుగా మరుగున పడ్డ మహాశివుడు లోకానికి దర్శనమిచ్చే శుభ తరుణం ఆసన్నమైంది. వేలాది భక్తుల ప్రాణ త్యాగాలు, కోట్లాది హిందువుల శతాబ్దాల నిరీక్షణకు తెరపడి, ఆ లింగోద్భవం జరిగిపోయింది. ఆ కాశీ విశ్వేశ్వరుడు...
Articles

నేటి కాలంలో దేవర్షి నారదుని ఔచిత్యం… కమ్యూనికేటర్‌, దూతగా ప్రజా సంక్షేమం

నేడు నార‌ద జ‌యంతి భారతదేశంలోని హిమాలయ ప్రాంతం ఎల్లప్పుడూ ఋషులను, సాధువులను ఆకర్షిస్తుంది. అష్టావక్ర, దేవఋషి నారదుడు, మహర్షి వ్యాసుడు, పరశురాముడు, గురు గోరఖనాథ్, మచిందర్నాథ్ మొదలైన ఋషులు తమ సాగు కోసం హిమాలయాలను ఎంచుకున్నారు. అందువల్ల, హిందూ సంస్కృతిలో, దేవఋషి...
ArticlesNews

బుద్ధుని సమతా సందేశం అమలు చేద్దాం!

సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి జన్మ. తనకు మరో జన్మ లేదని వారే స్వయంగా చెప్పారు. వారిది కారణ...
ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
ArticlesNews

ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 1857

* పోరాటం ప్రారంభమైన రోజు స్మరణిక 1857లో జరిగిన మహా స్వాతంత్య్ర సంగ్రామంలోని సంఘటనలను వింటే గర్వపడని భారతీయుడు ఎవరు? ఇది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన సంఘటన. మొత్తం ప్రపంచాన్ని,  ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యాన్ని కదిలించింది. ఇది...
ArticlesNews

మన మీడియా నిజాన్ని నిర్భయంగా వెల్లడించేదెన్నడు?

ప్రణయ్, అమృత ఈ పేర్లు తెలియని వారు బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ ఉండరేమో? దళిత (నిజానికి అతని కుటుంబం ఎప్పుడో క్రైస్తవం స్వీకరించింది) యువకుడైన ప్రణయ్ తనకు ఇష్టం లేకుండా తన కుమార్తె అమృతను వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో...
ArticlesNews

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు...
1 289 290 291 292 293 350
Page 291 of 350