భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
మన సామాజిక వ్యవస్థకు పాశ్చాత్య క్రైస్తవ మేథావులు, మిషనరీలు పెట్టిన పేరు ‘కాస్ట్’. ఎంతో విస్తృతంగా గతనాలుగు శతాబ్దాల నుండి పరిశోధనలు చేసి కూడా దాని మూలాల గురించి వారు ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు. 'కాస్ట్' వ్యవస్థ క్రూరమయిందనీ, అమానుషమయిందనీ, యదేచ్ఛగా...
ఈ వ్యాసం తాలూకూ మొదటి మూడు భాగాలూ గత మూడు వారాలలో ప్రచురితమయ్యాయి. “'కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది నాల్గవ, చివరి భాగం. పాఠకుల ఆకాంక్ష మేరకు రేపు పూర్తి వ్యాసాన్ని ప్రచురించానున్నాం. ప్రొటెస్టెంట్ ల...
తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గొప్పవంటే... ఆవిడ...
మన దేశంలో సుదీర్ఘ కాలం పాటు సాగిన పరదేశీయుల పాలన, విదేశీ విద్య, ఆ సమయంలో పెచ్చరిల్లిన వివిధ భావజాలాలు, ప్రజలలో ప్రబలిన బీదరికం, అవిద్య, అంటరానితనం, మూఢ నమ్మకాలు వంటి వివిధ కారణాల వల్ల కునారిల్లిపోతున్న హిందూ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి...
"హృదయంలో రగిలే స్వాతంత్ర్య ఇచ్చ, భిన్న దృక్పథాలు ఉన్న వ్యక్తులందరితో స్నేహ పూర్వక సంబంధాలు, వ్యక్తులలో గల సామర్థ్యాలను గుర్తించి వారిలోని గుణగణాలను వికసింపజేసి కార్యకర్తలుగా మలచే నేర్పు, వ్యక్తులను కలిపి పనిచేయించే వ్యవహార కుశలత, నిరాడంబర జీవితం, తన అనంతరం...
నాలుగు భాగాలుగా రానున్న “‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది మూడవ భాగం. గత రెండు వారాలలో మొదటి రెండు భాగాలనూ ప్రచురించాం. ఇదే విధంగా వరుసగా వారానికి ఒక భాగం ప్రచురింపబడుతుంది. పాఠకులు గమనించ ప్రార్థన....
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా.... అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక...
గోదావరి నది లోయల మధ్య సస్యశ్యామలమైన, సారవంతమైన భూమి, ఎటు చూసినా కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రకృతితో పాటు కవులను, పండితులను, దాతలను అందించిన నేల తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమది. ఈ పుణ్య ప్రదేశంలో అమలాపురానికి 15...
1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...