ఈ విషయంలో భారతీయ తాత్వికులు ఈ విధంగా చెప్పారు. మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడలేం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ - వీటన్నిటి సమ్మేళనమే మనుష్యుడు. జీవితంలో ఏకాత్మత ఉన్నట్లే...
ఏలిస్ అనే చిన్న పిల్ల సంత రద్దీలో తల్లి నుంచి విడిపోతుంది. కంగారుగా అటూ ఇటూ చూసుకుంటూ ఒక నిర్మానుష్యమైన బాట మీదకు వస్తుంది. “నేను ఇంటికి ఎలా వెళగలను? అమ్మనెలా చూడగలను?” అని ఏడుపు లంకించుకొంటుంది. ఇంతలో ఒక పిల్లి...
చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా...
The Data Intelligence Unit (DIU) of India Today is knows for attractive, provocative, and sometimes ‘misleading’ graphics it publishes. The DIU is a highly regarded department of media behemoth, and...
డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన మహాపురుషులు. వీరు క్రీ.శ 1889 వ సంవత్సరం ఉగాది పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు రేవతీబాయి, బలిరాంపంత్ అనే పుణ్యదంపతులు. కేశవరావు జన్మజాత దేశభక్తులు. 12 సంవత్సరాల వయస్సులో...
అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు. రాజ్ గురు తల్లి, చెల్లెలు మహారాష్ట్ర నుండి లాహోర్ వచ్చారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ముగ్గురు విప్లవ వీరులను...
విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో...
ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై...
Prime Minister Narendra Modi spoke to the people of the country (Janta Curfew) in the name of the country to stop in their own homes from March 22, ie from...
ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్ పెద్ద యుద్ధమే ప్రకటించింది. యావత్ భారతావని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ వైరస్ గొలుసును ఛేదించడమే లక్ష్యంగా...