Articles

ArticlesNews

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-1 – శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం

శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు...
ArticlesNews

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దత్తాత్రేయ హొసబలే

బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సహ స‌ర్ కార్య‌వాహ‌ బాధ్యతలు నిర్వర్తించారు. దత్తాత్రేయ...
ArticlesNews

About Dattaji

Shri Dattatreya Hosabale, Sarkaryavah, RSS (DOB: December 1, 1954) hails from the Hosabale village of Shimoga district in the state of Karnataka. He spent his formative years in Karnataka with...
ArticlesNews

స్వేరో ఐ.పి.ఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై నిరసనలు.. ఫిర్యాదులు

వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై పలు ఎస్సీ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. అంతే...
ArticlesNews

బ్రిట‌న్‌లో  జాతి వివ‌క్ష‌పై ఖచ్చితంగా స్పందిస్తాం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌‌‌

బ్రిట‌న్ లో పెరుగుతున్న‌ జాత్యహంకార చ‌ర్య‌ల‌పై  భార‌త్ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. స‌రైన స‌మ‌యంలో ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. బ్రిట‌న్‌లో జాత్యహంకార చ‌ర్య‌ల‌పై సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ అశ్విని వైష్ణవ్ అడిగిన ప్ర‌శ్న‌కు భార‌త విదేశాంగ శాఖ...
ArticlesNews

ఆ రోడ్డు క్రింద మీటరుకో మృతదేహం – స్టాలిన్ క్రౌర్యానికి సజీవ సాక్ష్యం

రెండు వేల కి.మీ మేర పొడవున్న ఆ రోడ్డు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. అంతకన్నా దయనీయం ఏంటంటే.. వారికి ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా.. దారిలోనే పాతిపెట్టి మృతదేహాలపై రోడ్డు వేయడం. అందుకే దాన్ని ఎముకల రహదారి(రోడ్‌ ఆఫ్‌ బోన్స్‌)అని...
ArticlesNews

పెరగనున్న జలాంతర్గాముల సత్తా – అగ్రరాజ్యాల సరసన చేరనున్న భారత్

డీజిల్‌తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను ఎన్నో రెట్లు పెంచే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇందుకు అవసరమైన ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) అభివృద్ధిలో ఒక ముఖ్య మైలురాయిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిగమించింది. ముంబయిలో...
ArticlesNews

సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ

గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ...
ArticlesNews

సమరసతా సాధనలో సమర్థ రామదాస స్వామి

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అఖండ...
1 275 276 277 278 279 316
Page 277 of 316