Articles

ArticlesNews

భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి!

వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవి రంగనాథుల కల్యాణం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
ArticlesNews

విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!

విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్​ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా...
ArticlesNews

అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్న చిత్రం బాగుందన్నందుకు సీపీపీ నాయకుడి దుకాణం ధ్వంసం.. కేరళలో చోటుచేసుకున్న దారుణ ఘటన!

శబరిమలకు వెళ్లాలనుకునే ఓ ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ‘మలప్పురం' చిత్రాన్ని మెచ్చుకున్న సీపీఐ కార్యకర్త దుకాణాన్ని కొందరు ధ్వంసం చేశారు. సినిమా చూసి వచ్చిన అతను మూవీ బాగుందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో గుర్తు...
ArticlesNews

ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌

17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నారు. మొదటి రోజు యువ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షులు...
ArticlesNews

భిక్ష గడప దాటే ఎందుకివ్వాలి?

భిక్ష అంటే పూజ్యులైన సాధువులకు ఇచ్చే సొమ్ము. ఉన్నంతలో కొంత దానం చేయడం అనేది అందరి కర్తవ్యంగా ఉండాలి. ''భిక్ష్యాం దేహీ'' అంటూ వాకిట్లోకి వచ్చేది స్వయంగా విష్ణుమూర్తేనని, మనల్ని ఉద్దరించడానికి వచ్చారని భావించాలి. అతిథికి అర్పించి భిక్ష ఇవ్వాలి. ఇందులో...
ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
ArticlesNews

సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం!

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర...
ArticlesNews

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక...
ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో...
1 275 276 277 278 279 342
Page 277 of 342