Articles

ArticlesNews

భారత దేశ చరిత్రలో మోదీ స్థానం, స్థాయి పదిలం… ప్రతిపక్షాల ఆరోపణలపై సీతారామన్‌ ఘాటు వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారన్ని కోర్టులు తిప్పికొట్టాయని బిజెపి స్పష్టం చేసింది. ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు...
ArticlesNews

పూరీ జగన్నాథుడికి ‘మూషిక’ కష్టాలు!

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఎలుకల బెడద ఎక్కువైంది. రోజూ వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విపరీతంగా తిరుగుతున్నాయి. మూషిక సైన్యం గర్భగుడిలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడుచేస్తున్నాయి. ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిత్యం పూజలు...
ArticlesNews

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!

భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్...
ArticlesNews

రేపటి నుంచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు.. ఛార్జీ ఎంతో తెలుసా?

వారానికి ఆరు రోజులు మాత్రమే ... ఆదివారం సెలవు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రయాణ సమయం 8.40 గంటలు విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరనున్న రైలు నాలుగే స్టాపులు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతాగానో ఎదురుచూస్తున్న...
ArticlesNews

వరదలను బూచిగా చూపి.. డబ్బులు అడుక్కుంటున్న పాకిస్థాన్‌ దేశం!

ప్రపంచ దేశాల నుంచి సాయం పొందేందుకు పాకిస్థాన్ పెద్దలు వరదలను వాడుకుంటున్నారు. 2022లో సంభవించిన వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మానవతావాద సాయం చేయాలని కోరుతున్నారు. వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి కూడా. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన సాయం...
ArticlesNews

”సేతు సముద్రం” ప్రాజెక్టును ఆమోదించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌.. బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఈ ప్లాన్‌!

‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు పదేళ్ల తరువాత ఈ ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ రాజకీయ వేడి రాజేస్తోంది. సేతుసముద్రం ప్రాజెక్టును ఆది నుంచి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డీఎంకే.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసింది. దీని ద్వారా తన...
ArticlesNews

వివేకానంద భారతీయ సంపద… యువతకు స్ఫూర్తి ప్రదాత!

సమాజం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులే. అందులో కొంతమందే మహర్షులవుతారు. అలాంటే వ్యక్తే స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కోల్ కతాలో ఆయన జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన...
ArticlesNews

బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాఫ్టర్‌ సర్వీసులు ప్రారంభం

దేశంలోని మహా నగరాలలో బెంగళూరు ఒకటి. ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నగరంలో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ జాయింట్ వెంచర్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోసూర్ ఏరోడ్రోమ్‌కు...
ArticlesNews

బడ్జెట్‌ ప్రకటనకు ముందే గరిట పట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎందుకో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో దీనికి ముందుగానే హల్వా వేడుకను నిర్వహిస్తారు. అసలు బడ్జెట్‌కు ముందు నిర్వహించే ఈ హల్వా వేడుక (Halwa Ceremony) ప్రత్యేకత ఏమిటి.. ? ఏటా ఈ కార్యక్రమాన్ని...
ArticlesNews

భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌భగవత్‌

భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని...
1 273 274 275 276 277 342
Page 275 of 342