* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్ * వరుస సంక్షోభాలతో సతమతం * పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు * విద్యుత్తు సంక్షోభంతో కరెంట్ కోతలు * రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.....
వందల ఏండ్ల హిందువుల నిరీక్షణ ఫలించింది. 350 సంవత్సరాలుగా మరుగున పడ్డ మహాశివుడు లోకానికి దర్శనమిచ్చే శుభ తరుణం ఆసన్నమైంది. వేలాది భక్తుల ప్రాణ త్యాగాలు, కోట్లాది హిందువుల శతాబ్దాల నిరీక్షణకు తెరపడి, ఆ లింగోద్భవం జరిగిపోయింది. ఆ కాశీ విశ్వేశ్వరుడు...
నేడు నారద జయంతి భారతదేశంలోని హిమాలయ ప్రాంతం ఎల్లప్పుడూ ఋషులను, సాధువులను ఆకర్షిస్తుంది. అష్టావక్ర, దేవఋషి నారదుడు, మహర్షి వ్యాసుడు, పరశురాముడు, గురు గోరఖనాథ్, మచిందర్నాథ్ మొదలైన ఋషులు తమ సాగు కోసం హిమాలయాలను ఎంచుకున్నారు. అందువల్ల, హిందూ సంస్కృతిలో, దేవఋషి...
సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి జన్మ. తనకు మరో జన్మ లేదని వారే స్వయంగా చెప్పారు. వారిది కారణ...
నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
* పోరాటం ప్రారంభమైన రోజు స్మరణిక 1857లో జరిగిన మహా స్వాతంత్య్ర సంగ్రామంలోని సంఘటనలను వింటే గర్వపడని భారతీయుడు ఎవరు? ఇది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన సంఘటన. మొత్తం ప్రపంచాన్ని, ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యాన్ని కదిలించింది. ఇది...
ప్రణయ్, అమృత ఈ పేర్లు తెలియని వారు బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ ఉండరేమో? దళిత (నిజానికి అతని కుటుంబం ఎప్పుడో క్రైస్తవం స్వీకరించింది) యువకుడైన ప్రణయ్ తనకు ఇష్టం లేకుండా తన కుమార్తె అమృతను వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో...
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు...
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
మన సామాజిక వ్యవస్థకు పాశ్చాత్య క్రైస్తవ మేథావులు, మిషనరీలు పెట్టిన పేరు ‘కాస్ట్’. ఎంతో విస్తృతంగా గతనాలుగు శతాబ్దాల నుండి పరిశోధనలు చేసి కూడా దాని మూలాల గురించి వారు ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు. 'కాస్ట్' వ్యవస్థ క్రూరమయిందనీ, అమానుషమయిందనీ, యదేచ్ఛగా...