స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 41 ; కల్లూరు సుబ్బారావు
లేపాక్షి శిల్పకళ పరిరక్షణ, దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఒకవైపు, దేశ స్వాతంత్ర పోరాటంలో పాత్ర మరోవైపు, సమర్థతతో నిర్వహించిన గొప్ప వ్యక్తి కల్లూరు సుబ్బారావు.ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897వ సంవత్సరం మే 25వ తేదీన శ్రీ...













