Articles

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 41 ; కల్లూరు సుబ్బారావు

లేపాక్షి శిల్పకళ పరిరక్షణ, దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఒకవైపు, దేశ స్వాతంత్ర పోరాటంలో పాత్ర మరోవైపు, సమర్థతతో నిర్వహించిన గొప్ప వ్యక్తి కల్లూరు సుబ్బారావు.ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897వ సంవత్సరం మే 25వ తేదీన శ్రీ...
ArticlesNews

ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం

ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి...
ArticlesNews

హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ తుకారాం

(మార్చి 22 - సంత్ తుకారాం జయంతి) సువిశాల, సుసంపన్నమైన ఈ భారత దేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా,...
ArticlesNews

సంగీతం కైవల్యమని ఆచరించి చూపిన వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజ స్వామి

సంగీతం కేవలం ప్రతిభా ప్రదర్శనకో, ధన సంపాదనకో కాదు. సంగీతం కైవల్య సోపానమని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆచరించి చూపిన వాగ్గేయకారుడు శ్రీసద్గురు త్యాగరాజ స్వామి. అందుకనే ఆయన గతించి వందల సంవత్సరాలు దాటుతున్నా నేటికీ మనకు ఆరాధ్యుడయ్యాడు. సంగీతానికి, సాహిత్యానికి అవినాభావ...
ArticlesNews

నాటి నాగరికతకు ప్రతిరూపం ‘ద్వారక’

మన దేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పురాతన అవశేషాలన్నీ దేశ విభజనలో పాకిస్తాన్ కి సంక్రమించాయి. దానితో సింధు నాగరికతను పరిశీలించే మన చరిత్ర పరిశోధకులకు అవరోధం ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో మన పరిశోధనలకు నూతనాధ్యాయాన్ని రూపొందిచారు శ్రీ ఎన్.ఆర్....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 40 ; పప్పూరు రామాచార్యులు

1896 నవంబరు 8న జన్మించిన రామాచార్యులు తండ్రి వద్దనే ప్రాధమిక విద్యనేర్చాడు. ఉన్నత పాఠశాల విద్య రాజమహేంద్రంలో ముగించుకొని ఇంటర్మీడియేట్ కోర్సు (1914-16) మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేశారు. బి.ఏ., చదువుకు తిరిగి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశించారు. ఆ దినాలలో...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 39 ; కడప కోటిరెడ్డి

భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప అంకితభావంతో పాల్గొని, దేశంకోసం, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులు ఎందరో. దేశ స్వరాజ్యాన్ని, సామాజిక వికాసాన్ని మనసారా కాంక్షించి, దానికై శ్రమించిన మహానుభావుడు కడప కోటిరెడ్డి 1886లో, వారి తండ్రి సిద్ధారెడ్డి,...
ArticlesNews

మహాభారతం ఎందుకు పంచమవేదం?

పైకి అన్నదమ్ముల కథగానే కనిపించినా.. మన అభ్యుదయానికి అవసరమైన సర్వధర్మాలకూ ఆధారం మహాభారతం. అందుకే భారతంలో లేనిది లోకంలో ఉండదని, లోకంలో ఉన్నదంతా ఆ ఇతిహాసంలో ఉందని పండితులు తేల్చి చెప్పారు. సుమారు 300 పాత్రలతో ఉత్కంఠభరితంగా సాగిన భారతాన్ని మించిన...
ArticlesNews

సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.   పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 38 ; కాదర్‌బాద్ నర్సింగరావు

తమ కుటుంబాల గురించి మరచిపోయి, దేశ స్వాతంత్ర సాధనే లక్ష్యంగా గాంధేయ మార్గంలోకి వెళ్ళిన వారున్నారు. తమ చేతికి తగిలించిన సంకెళ్ళు రేపటి భరతమాత బానిస సంకెళ్ళు తొలగింపు కోసం అంటూ జైళ్ళకు వెళ్ళిన సామాన్య కుటుంబీకులు లెక్కలేనంత మంది. తమ...
1 237 238 239 240 241 342
Page 239 of 342