Articles

ArticlesNews

తాత్వికుడు, సంఘ సంస్కర్త యోగి వేమన

సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘ సంస్కర్త, విప్లవకారుడు వేమన సాహిత్యం పామరులను సైతం చైతన్యవంతులను చేసింది. నాటి సమాజంలో నెలకొన్న సమస్యలను అనేక కోణాల్లో దర్శించి లోటుపాట్లు, కుతంత్రాలు, అసమానతలు, దోపిడీలపై సరళమైన భాషలో ఎండగట్టిన మానవతావాదిగా...
ArticlesNews

గీతామకరంద ప్రకాశకులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు

(ఏప్రిల్ 13 - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు జయంతి) హిందూ సంస్కృతిని పునరుజ్జీవనం కల్పించేందుకు ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిపై ఉద్భవించారు. సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి అజ్ఞానాంధకారాన్ని, అసమానతలను తొలిగించారు. తమ బోధనల ద్వారా, ఆచరణ ద్వారా, రచనల...
ArticlesNews

ఎబివిపి నేత జీవితగాధకు వెండితెర రూపం ‘జితేందర్ రెడ్డి’

తెలంగాణలో 80వ దశకంలో నక్సలైట్ల అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రత్యేకించి విద్యాసంస్థలను తమ విద్యార్ధి సంఘాలతో నింపివేసి కలుషితం చేసిన నక్సలైట్లు తమకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసేవారు. అలాంటి నక్సలైట్లకు కొన్నేళ్ళపాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన...
ArticlesNews

జలియన్‌వాలాబాగ్ : భరతభూమి మరచిపోలేని దురాగతం

( ఏప్రిల్ 13 - జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు...
ArticlesNews

తొట్టతొలి సాంఘీక విప్లవకారుడు బసవేశ్వరుడు

( ఏప్రిల్ 13 - బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
ArticlesNews

ఓం ఆకారంలో ఆలయం

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకలిగించేవి ఉంటే మరికొన్ని అంతుచిక్కని రహస్యాలు కలిగినవి ఉన్నాయి. అటువంటి ఆలయం ఇది. ఎన్నో ప్రత్యేకతలతో ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 60 ; లక్ష్మీ నరసింహరాజు

లక్ష్మీ నరసింహరాజు గారు 1888 జాగారం గ్రామం (విశాఖ జిల్లా)లో జన్మించారు. వారి స్వగ్రామం తూర్పు గోదావరిజిల్లా తుని దగ్గర కోటనందూరు. 80 ఏళ్ల క్రిందటి విశాఖపట్నం అభివృద్ధి చెండడానికి కారకులైన ప్రముఖవ్యక్తులలో దంతులూరి నరసింహరాజు గారొకరు, పారిశ్రామిక వేత్తలైన రాజు...
ArticlesNews

జాతీయోద్యమ కెరటాలు నాటి తెలుగు పత్రికలు

భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు గణనీయమైన పాత్ర పోషించాయి. ‘వందేమాతరం’ ఉద్యమం నుండి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం దాకా సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో నడిచాయి. మొదట్లో మత పరమైన పత్రికలు తెలుగునేలపై ఆవిర్భవించాయి. వీరేశలింగం పంతులు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 59 ; కె.ఎన్.కేసరి

నేడు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుగా చెపుతున్న 'మేక్ ఇన్ ఇండియా' ఆలోచనను స్వాతంత్ర పోరాటంలో భాగంగా చెయ్యటం ఆంధ్రులకే చెల్లింది. విదేశీవస్తు బహిష్కరణ పిలుపుకు భిన్నంగా స్పందించిన వారు, ప్రత్యామ్నాయ తయారీ గురించి ఆలోచించి అమలుచేసిన వీరులున్నారు. ఇది స్వాతంత్ర...
ArticlesNews

భాగవత పారాయణం… పాపహరణం

ఒకసారి శౌనకుడు ‘శ్రీమద్భాగవతాన్ని ఎవరు, ఎవరికి వినిపించారు, అది వినడం వల్ల ప్రయోజనాలేమిటో తెలియజేయండి’ అన్నాడు సూతమహామునిని ఉద్దేశించి. సూతుడు బదులిస్తూ ‘తొలిసారి భాద్రపద మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు శుకదేవుడు భాగవతాన్ని పరీక్షిత్తుకి వినిపించాడు. రెండోసారి ఆషాడ...
1 220 221 222 223 224 334
Page 222 of 334