Articles

ArticlesNews

ఉత్తమ వ్యక్తిత్వానికి స్ఫూర్తి రామచంద్రుడు

(ఏప్రిల్ 17 - శ్రీరామనవమి ప్రత్యేకం) శ్రీ రామచంద్రుడు భారత ప్రజల ముందు ఆదర్శమానవుడిగా, మర్యాదా పురుషోత్తముడుగా ఆవిష్కృతుడయ్యాడు. రామాయణ కావ్యకర్త వాల్మీకి ఆయనను మానవాతీతుడు, అలౌకికుడు, దైవిక శక్తులు గల అవతారమూర్తిగా కాకుండా మానవుని సుగుణాలు, అనురాగాలు, శక్తియుక్తులతోనే వర్ణించాడు....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 63 ; కల్నల్ డి.యస్.రాజు

దేశ స్వాతంత్ర పోరాటంలో అద్భుతపాత్ర పోషించిన వారి గురించి భారతీయులకు వాస్తవాలు తెలియకుండా మరుగున పరిచే యత్నం తొలితరం భారతీయ పాలకులు చేశారు. అలా మరుగున పడిన వారిలో ప్రథముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. జైహింద్...
ArticlesNews

ఎదుగుతున్న భార‌త్‌ – వణుకుతున్న పాశ్చాత్య మీడియా

సమర్థ నాయకత్వంలో భారతదేశం నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుంటే ఓర్వలేని శక్తులకు మన దేశంలో కొదవలేదు. ఇలాంటి శక్తులను ఎప్పటి నుంచో ఊతంగా చేసుకున్న పాశ్చాత్య మీడియా ఈనాటికీ భారత్ లక్ష్యంగా కుట్రపూరిత రాతలు రాస్తోంది. భౌతికమైన బానిసత్వం నుంచి మన దేశం...
ArticlesNews

సంస్కరణ గోదావరి కందుకూరి వీరేశలింగం

(ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) సామాజిక ఆచరణ కొందరికి ఆదర్శం, మరి కొందరికి అనివార్యం, ఇంకొందరికి అదే జీవిత పరమార్థం. మూడోకోవకు చెందిన మహనీయుడే కందుకూరి. సామాజిక అణచివేతకు సూత్రధారియైన తన సొంత కులంపైనే యుద్ధం ప్రకటించి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 62 ; కాళీపట్నం కొండయ్య

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా, వైజ్ఞానిక గ్రంథ రచయితగా, ప్రముఖ రసాయన శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన కాళీపట్నం కొండయ్య జనవరి 4, 1901న అత్తిలి సమీపంలోని ఈడూరు గ్రామంలో జన్మించారు. 1920-22లో కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా గాంధీ మహాత్ముని...
ArticlesNews

పాక్ లో చారిత్రక హిందూ దేవాలయం కూల్చివేత

పాకిస్థాన్‌లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లోని ఖైబర్‌ పఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లోని లాండి కోటల్ బజార్ పట్టణంలో పురాతన ఆలయం ఉన్నది. అంతా దానిని ఖైబర్‌ టెంపుల్‌ అని...
ArticlesNews

‘40 ఏళ్లుగా..’ కంచుకోటలా సియాచిన్‌

హిమాలయాలలోని ఉత్తర లద్ధాఖ్‌ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్‌. ప్రపంచంలో అత్యంత ఎత్తైన, అతి శీతల యుద్ధ క్షేత్రం. భారత్‌కు అత్యంత కీలకస్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్థాన్‌ చేసిన యత్నాన్ని భారత్‌ సైన్యం దీటుగా...
ArticlesNews

హిందూ ధర్మ సంస్కర్త డా.బి.ఆర్.అంబేద్కర్

(ఏప్రిల్ 14 - డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి) డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ ఆధునిక భారతంలో దేశ ఐక్యతా పునాదులను బలంగా నిలబెట్టిన దూరదృష్టి కల ద్రష్ట. గడిచిన 17 వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురి...
ArticlesNews

హిందూ, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు: పాక్‌లో పరిస్థితిని ఖండించిన ఐరాస

పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గాలపై, ప్రత్యేకించి మైనారిటీ మహిళలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతుండడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌లోని హిందూ, క్రైస్తవ మహిళలను బలవంతంగా మతం మార్చడం, బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ, జెనీవా నుంచి విడుదల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 61 ; అయ్యగారి రామమూర్తి పంతులు

ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ (నేటి B.E.L. కంపెనీ) వ్యవస్థాపకులు శ్రీ అయ్యగారి రామమూర్తి పంతులు గారు. వీరు దీనిని 1926లో స్థాపించారు. వారు, వారి తమ్ముడు డా॥ ఎ.ఎన్. రావు గారు రామ లక్ష్మణులులాగా ఎప్పుడూ కలసి ఉండేవారు. కష్టసుఖాలలో ఒకరికి...
1 219 220 221 222 223 334
Page 221 of 334