కైరుప్పలలో హోరాహోరీగా సాగిన పిడకల సమరం.. వీరభద్ర స్వామికి భద్రకాళీకి వైభవంగా కళ్యాణం..
కర్నూలు జిల్లాలో సంప్రదాయ పిడకల సమరం హోరాహోరీగా సాగింది. వేలాది మంది సమక్షంలో జరిగిన పిడకల సమరం ఉత్కంఠ రేపింది. దశాబ్దాల కాలం నాటి పిడకల సమరం.. ఈసారి కూడా వైభవంగా జరిగింది. భద్రకాళి, వీరభద్రస్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి...













