Articles

ArticlesNews

హిందూపేరుతో దళిత మైనర్‌ను పెళ్ళి చేసుకున్న ముస్లిం, బాలికను అమ్మివేసే ప్రయత్నం

బిహార్‌లోని తూర్పు చంపారన్‌లో లవ్ జిహాద్ కేసు బైటపడింది. సమీర్ ఆలం అనే ముస్లిం వివాహిత యువకుడు హిందూ దళిత బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని పెళ్ళి చేసుకుని, నేపాల్‌లో అమ్మివేయడానికి సిద్ధమయ్యాడు. సరైన సమయంలో విషయాన్ని గుర్తించిన ఎస్ఎస్‌బి పోలీసులు...
ArticlesNews

నేలతల్లీ నమోస్తుతే

( ఏప్రిల్‌ 22 - ధాత్రీ దినోత్సవం ) సర్వమానవాళికే కాదు, సకల జీవరాశులకూ తల్లి భూదేవి. సమస్తాన్నీ మోసేది, సహించేది భూమి. అందుకే భూమిని ‘సర్వంసహా’ అన్నారు. నవనిధులను, సప్తధాతువులను, సమస్త ఔషధాలను, లోహాలు, ధనరాశులు.. అన్నిటినీ తనలో ఇముడ్చుకుని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 68 ; మెల్లిషోలింగర్

మెల్లిషోలింగర్ పుట్టిల్లు స్విట్జర్లాండ్, మాతృభాష జర్మనీ, కాని ఆమె అభిమానించింది హిందూ, బౌద్ధ మతాలు. హిందూ, శ్రీలంక దేశాలు చూడాలన్నది ఆమె కోరిక. భారతీయసంస్కృతి పట్ల అభిమానం సోషలిజం పట్ల, మహిళా హక్కుల పట్ల ఆకర్షణ అటువంటి సమయంలో ఒక భారతీయుడితో...
ArticlesNews

సత్యాహింసల మార్గదర్శకుడు భగవాన్ వర్థమాన మహావీరుడు

‘‘కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి’’ అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. ‘సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక’ అనే త్రిరత్నాలను పాటించడమే మోక్షాన్ని...
ArticlesNews

కర్ణాటకలో విద్యార్థిని దారుణ హత్య : లవ్ జిహాద్‌గా అనుమానం

కర్ణాటక కార్పొరేటర్ కుమార్తె హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హుబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను, ఫయాజ్ ఖోండునాయక్ ఏడుసార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. హుబ్లీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న...
ArticlesNews

భారతీయ నారి హిందూ కుటుంబానికి ఆధారం

భారతదేశంలో స్త్రీకి ఒక విశిష్ఠ స్థానాన్నిచ్చాం. హిందూ జీవన విధానంలో, హిందూ కుంటుంబ వ్యవస్థలో తల్లికి, స్త్రీకి మనం అధిక ప్రాధాన్యత నిచ్చాం. మహిళ బహుముఖంగా పనులు చక్కబెట్టి మన జీవన విధానాన్ని బలోపేతం చేస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 67 ; అనీబిసెంట్

భారతదేశ స్వాతంత్రం కోసం స్వదేశీయులు ఉద్యమం చేయటం అర్థం చేసుకోగలం. భారతీయుల స్వాతంత్ర కాంక్షను గుర్తించి భారతీయులతో గళం కలిపిన విదేశీ వ్యక్తులు వున్నారు. ఐరోపా దేశాలు వలసపాలన సాగిస్తున్న సమయంలో ఆ ఐరోపా ఖండ దేశీయులే బ్రిటీష్ వారి దమన...
ArticlesNews

దేవాలయాలలో ధ్వజస్తంభం ఎందుకంటే..

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియక పోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధంచేసి...
ArticlesNews

ఆ గ్రామం చదువుకుంది

ఆ గ్రామం అంతా చాలా ఆహ్లాదంగా, ఆనంద ఉత్సాహాలతో గడుపుతోంది. గ్రామంలోని వాతావరణంలో భిన్నమైన స్ఫూర్తి నెలకొంది. ప్రతి ఇంటిని పండుగ రోజులానే చాలా శ్రద్దగా శుభ్రం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ గ్రామాన్ని చూస్తే దీనికి భిన్నంగా ఉండేది....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 66 ; గుడ్ల శ్రీరాములు

రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున జర్మనీతో తలపడటానికి వెళ్లిన భారతీయ దళంలో శ్రీరాములు ఒకరు. లిబియాలోని అల్లాడిన్ రంగానికి వీరి దళం వెళ్ళింది. ఆ రోజుల్లో ఇటలీ, జర్మనీ విమానాలు శత్రువులపై అగ్నివర్షం కురిపిస్తున్నాయి. పోరాటం భీకరంగా సాగుతున్నది....
1 217 218 219 220 221 334
Page 219 of 334