గోవు విశిష్టత
ప్రాణులలోకెల్ల సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువల్ల వీటిని బంగారము, వెండి అంటాము. ఆవుపాలు దాని మూపురం గుండా స్రవించి లభిస్తాయి. ఆవు మూపురంలో స్వర్ణ నాడి ఉంది. కనుక ఆవు పాలలో స్వభావసిద్ధంగానే బంగారపు...













