Articles

ArticlesNews

గోవు విశిష్టత

ప్రాణులలోకెల్ల సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువల్ల వీటిని బంగారము, వెండి అంటాము. ఆవుపాలు దాని మూపురం గుండా స్రవించి లభిస్తాయి. ఆవు మూపురంలో స్వర్ణ నాడి ఉంది. కనుక ఆవు పాలలో స్వభావసిద్ధంగానే బంగారపు...
ArticlesNews

ప్రకృతే గురువు

హిమాలయమంత ఉన్నతమైంది, గంగా జలంలా పవిత్రమైంది హిందూధర్మం. అందుకే ఈ ధర్మం యుగయుగాలుగా మనుగడ సాగిస్తూ కొనసాగుతోంది. ఇది వేదాల్లోంచి జనించినందువల్లే ఇంతటి శక్తి కలిగుంది. అందుకే మనదేశాన్ని వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి, పుణ్య భూమి- అంటూ వర్ణించారు. సమైక్యంగా, ప్రేమభావంతో...
ArticlesNews

మన ఆదర్శం శ్రీరామచంద్రుడు

సీతాపహరణానికి సంకల్పించిన రావణుడు అందుకు తనకు సహరించాలని, మాయలేడిగా మారాలని మారీచుడిని ఆదేశించాడు. 'ఖరదూణనాదులను చంపిన రాముడు మానవాతీతుడు. ఆయనను ఎదుర్కోవడం మృత్యువును కౌగిలించుకోవడమే' అని మారీచుడు పదేపదే హెచ్చరిస్తున్నా వినని దశకంఠుడు తన పంతమే నెగ్గించుకోవాలనుకున్నాడు. మారీచుణ్ణి మాయలేడిగా మారిపొమ్మనే...
ArticlesNews

భారతీయ ఆవు దేశ భాగ్య రేఖని మారుస్తుంది

భారతీయ ఆవు ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం. ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు, మన దేశీ ఆవు ఆరోగ్యం, సంస్కారం. సమృద్ధిలకు జనని వంటిది. 1947లో భారత జనాభా దాదాపు 33 కోట్లు. గో...
ArticlesNews

ఆసక్తికరం..రథం కథ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఈశాన్యంలో ఎత్తయిన గదిలో రామయ్య రథాన్ని గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఆ...
ArticlesNews

కేర‌ళ : ఐదేళ్ల‌లో 5338 మంది బాలిక‌లు మిస్సింగ్

కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా...
ArticlesNews

కాకతీయుల ఆలయాల్లోనూ

సూర్యతిలకం! శ్రీరామ నవమి రోజున అయోధ్యలో బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించిన దృశ్యాలను అన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. ఇటీవలికాలంలో చేపట్టిన శాస్త్ర సాంకేతిక అద్భుతమిది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) ఈ సూర్య...
ArticlesNews

ఆకాశంలో నేడు(ఏప్రిల్ 24) ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే

బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే...
ArticlesNews

వ్యక్తిత్వ వికాస ఖని హనుమ

( మే 23 - హనుమజ్జయంతి ) కేసరినందనుడు పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు. స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించాలన్నది హనుమ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 69 ; మార్గరెట్ కజిన్స్

ఐర్లాండ్ కి చెందిన మార్గరెట్ గిల్లెప్సీ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. 1902లో డిగ్రీ తీసుకుని డుబ్లిన్ లో టీచర్ అయింది. చదువుకునే రోజుల్లో సహాధ్యాయి అయిన జేమ్స్ కజిన్స్ ని పెళ్ళాడి మార్గరెట్ కజిన్స్ అయింది. భర్తతో పాటుగా మార్గరెట్...
1 216 217 218 219 220 334
Page 218 of 334