Articles

ArticlesNews

మలిసంధ్యలో మాధవ ధ్యానం

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను...
ArticlesNews

స్మరణతో దైవసన్నిధి సాధ్యం

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని లక్ష్యపెట్టకుంటే ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. సాధకులు మనోనిగ్రహాన్ని అలవరచుకోవాలి. సదా...
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
ArticlesNews

భారత రాతి చిత్రాల పితామహుడు డా. వీఎస్ వాకన్కర్

( మే 4 - డా. వీఎస్ వాకన్కర్ జయంతి ) భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకన్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకన్కేర్… ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా గుహల్లో ఉన్న రాతి చిత్రాలను గుర్తించారు. భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో, వింధ్య పర్వతాల్లో ఉన్న ఈ గుహలను అప్పటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ గుహల్లో ఉన్న చారిత్రక సంపదను 1957లో ప్రపంచానికి వాకన్కేర్ చూపించారు. ఈ ప్రాంతంలో ఏడు పర్వతాల్లో 500కుపైగా గుహలున్నాయి. ఈ గుహలను కనుగొన్న తర్వాత తన జీవితాన్ని రాతి చిత్రాలు...
ArticlesNews

మహర్షి.. మయూరం

బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై,...
ArticlesNews

పెరిగిన గోవు ప్రాధాన్యం…

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది....
ArticlesNews

ఉత్తరాఖండ్‌ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’

ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగా ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్‌ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు , ఆసక్తిగల ప్రయాణీకులకు...
ArticlesNews

గెలవలేని యుద్ధం చేసిన పాక్‌

కార్గిల్‌ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్‌ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్‌ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో...
ArticlesNews

దీపారాధన ఎందుకంటే..

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారమూ ఉంది. దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. చీకటి అజ్ఞానానికి, కాంతి...
ArticlesNews

“ఆ వాక్యం అనువదించను.. ఉన్నత ఉద్యోగం నాకు వద్దు… ఉపవాసం ఉంటా”

1921 లో తండ్రి మాట కాదనలేని ఓ యువకుడు కలకత్తా నుంచి ఇంగ్లాండుకు వెళ్లాడు. తన కొడుకు ఐసీఎస్‌ పాసై ఉన్నతాధికారి కావాలని ఆ తండ్రి ఆశ. ఆయన కోరుకున్నట్లే ఆ యువకుడు ఐసీఎస్‌లో నాలుగో ర్యాంకు సాధించి, భారత్‌కి తిరిగివచ్చాడు....
1 214 215 216 217 218 334
Page 216 of 334