Articles

ArticlesNews

విద్యార్ధులు తిలకం పెట్టుకోరాదట, జైశ్రీరామ్ అనరాదట

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా ప్రాగ్‌పూర్‌ బాలాహార్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను నుదుటి మీద తిలకం పెట్టుకోరాదని, జైశ్రీరామ్ అంటూ భజన చేయరాదనీ నిషేధించారు. విద్యార్ధులు...
ArticlesNews

ఆత్మాభిమానమే ఆయుధంగా పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

( నవంబర్ 24 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి ) బ్రిటిష్ వారి చేతిలో మన దేశం బందీగా ఉన్నప్పుడు వారి అరాచకాలకు ఎదురు తిరిగి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసిన భరతమాత బిడ్డలు ఎందరో ఉన్నారు… అలాంటి వారిలో ఒకరు...
ArticlesNews

పరాక్రమానికి ప్రతీక లచిత్ బోర్ఫూకన్

( నవంబర్ 24 - లచిత్ బోర్ఫూకన్ జయంతి ) భారత్‌లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య...
ArticlesNews

మీడియా జిహాద్: మొరాదాబాద్ ఎన్నికను కవర్ చేసిన వారందరూ ముస్లిం రిపోర్టర్లే

ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే మొరాదాబాద్‌ జిల్లాలో కూడా ఉపయెన్నికలు జరిగాయి. అక్కడ మీడియా మొత్తం ముస్లింలే ఉండడంతో,...
ArticlesNews

గుడి.. గుండె

పంట ఆకలి తీరుస్తుంది. గుడి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. మనిషికొక గుండెను ఇచ్చింది ప్రకృతి. భారతభూమిలో ప్రతి పల్లెలోను ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించింది నాగరికత. మన వరకు ఆలయాలంటే అవని మీద నక్షత్రాలు. అవొక వెలుగు. అవొక దిశానిర్దేశకాలు. కాలపరీక్షకు నిలిచిన చింతనతో...
ArticlesNews

భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా.. మనమందరమూ భారతవాసులమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని పేర్కొన్నారు. శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024’’ కార్యక్రమాన్ని...
ArticlesNews

కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి

పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే...
ArticlesNews

హైదరాబాద్‌ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం

భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్‌ మంథన్‌’ పేరుతో నవంబర్‌ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్‌ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్‌’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని...
ArticlesNews

స్వర్ణయుగానికి సమాధి కట్టినవి ముస్లింల దాడులే!

‘‌దాచేస్తే దాగని నిజం’ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక దాడి చేయలేదు. కానీ సాంస్కృతిక విజయాలు ఎన్నో సాధించింది. ఇదే విషయాన్ని చర్చిస్తూ ఇటీవల ప్రపంచ...
ArticlesNews

135 కుటుంబాలను రోడ్డుకు లాగేసిన వక్ఫ్ బోర్డ్

ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన వారిలో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ హిందువులూ, ముస్లిములూ అందరూ కలిపి...
1 175 176 177 178 179 342
Page 177 of 342