సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతపరమైన వ్యవస్థ మాత్రమే కాదు; అది మానవ జీవన విధానాన్ని, సమాజ నిర్మాణాన్ని, పరస్పర గౌరవాన్ని, ధార్మిక విలువలను సమన్వయపరిచే...
గోసంరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ద్వారకా జ్యోతిష్య పీఠాధిపతులు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఒక కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘గో-ఓఎల్ఎక్స్’ అనే పేరుతో...
బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం పూర్తి మద్దతు ప్రకటించారు. మతపరమైన పండుగల...
కర్ణాటక కలబురగిలోని లాడ్లే మషాక్ దర్గా వద్ద గతంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముస్లిం...
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ....