తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తిభావాలుపెంచాలని, ప్రతి ఒక్కరూ నుదురుపై కుంకుమబొట్టు పెట్టుకోవాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు.అనకాపల్లి స్థానిక మొయిన్రోడ్డు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా శతజయంతి మహాత్సవాల్లో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ‘శ్రీ మాత్రే నమః’ అనే అంశంపై ప్రవచనాలు చేశారు. జీవితం అంతా స్థిరం కాదని, చెట్టు మీద నుంచి పడిన దెబ్బ తట్టుకోలేని వ్యక్తి జీవితంలో దెబ్బలకి ఎలా తట్టుకుంటాడని ఆయన వివరించారు. అనకాపల్లి అంటేనే బెల్లానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని, బెల్లంలో తియ్యదనాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని ఆయన కోరారు. విద్యార్థులకు చదువుల భారం ఎక్కువగా ఉండడంతో మత్తు పదార్థాలకు దగ్గరవుతున్నారని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు గరికిపాటి నరసింహరావును శాలువాతో సత్కరించారు.
47
You Might Also Like
సిరిమాను చెట్టుకు బొట్టు
2
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన...
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
18
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా...
హిందుత్వపై దాడి: టిటిడిలో హిందూ ముసుగులో క్రైస్తవుల నియామకాలు
లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో...
‘మన సంస్కృతి వన సంస్కృతి అని చాటిచెప్పాలి’
21
వనాల సంస్కృతే మన దేశపు సంస్కృతి అని దేశవ్యాప్తంగా ఉన్న వనవాసీ తెగల వారందరూ ప్రపంచానికి చాటిచెప్పాలని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇక అనుమానాలు అక్కర్లేదు : టీటీడీ
18
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి...
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
46
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...