
లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ముంబై బాంద్రా స్టేషన్లో వేలాది వలస కార్మికులు గుమిగూడారు.
మంగళవారం జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ముంబైలో వేలాది మంది వలస కార్మికులు బాంద్రా స్టేషన్ సమీపంలో గుమిగూడారు,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను పొడిగించడంతో వేలాది మంది వలస కార్మికులు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. COVID-19 మహమ్మారి కారణంగా సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉండగా, ఉదయాన్నే, వలస కార్మికుల భారీ గుంపు బాంద్రా స్టేషన్ ముందు గుమికూడి 45 నిమిషాల పాటు గందరగోళం సృష్టించారు.
Thousands violate lockdown norms and gather in Mumbai's Bandra.
Watch live here – https://t.co/RZHKU3fdmK pic.twitter.com/HDg5wjfaFw— Republic (@republic) April 14, 2020
ఆ తర్వాత పోలీసులు వారిని చెదరగొట్టారు. బాంద్రా ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయవలసి వచ్చింది.
ముంబైలో ఇప్పటివరకు 1753 కేసులను నమోదు చేయడంతో దేశ ఆర్థిక రాజధాని కరోనావైరస్ యొక్క హాట్ స్పాట్ గా మారింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్రలో 2,337 పాజిటివ్ కేసులు, 160 మరణాలు సంభవించగా, 229 మంది రాష్ట్రంలో COVID-19 నుండి కోలుకున్నారు.
‘ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి’
I think the government should have been more vigilant. Affordable and accessible plans for migrants who are daily wage workers should have been provided: BJP leader Ashish Shelar pic.twitter.com/i4mGqochot
— Republic (@republic) April 14, 2020
బాంద్రా స్టేషన్ సమీపంలో భారీగా జనం గుమికూడడంపై మాజీ బాంద్రా వెస్ట్ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు ఆశిష్ షెలార్ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీతో షెలార్ మాట్లాడుతూ, “నేను ఒక గంట నుండి ఇక్కడ ఉన్నాను. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ఇక్కడ గుమిగూడిన ప్రజలు బాంద్రా వెస్ట్ నుండి కాకుండా ముంబైలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాంటి వాటిని సరిగ్గా పరిష్కరించడం అవసరం.” అని పేర్కొన్నారు.
నిజంగా తొక్కిసలాటేనా?? కుట్రకోణం ఉన్నదా??
అయితే ముంబాయి బాంద్రా స్టేషన్ ముందు జరిగిన వలసకూలీల తొక్కిసలాట..నిజంగా తొక్కిసలాటేనా?? కుట్రకోణం ఉన్నదా?? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కారణం అక్కడకు చేరిన వాళ్ళంతా మగవాళ్ళు కావడం. ప్రయాణానికి వెళ్ళే వాళ్ళయితే ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉండాలి కదా? పైగా ఎవరి చేతిలోనూ లగేజ్ లేదు.
అలాగే వాళ్ళు వెళ్లాలని చెప్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్ లకు వెళ్ళే రైళ్లు బయలుదేరేది కుర్లా, CST, దాదర్ మరియు కల్యాణ్ స్టేషన్లనుంచి. కానీ వాళ్ళు ఆయా స్టేషన్లకు వెళ్లకుండా బాంద్రాకే ఎందుకు వచ్చినట్లు?
వచ్చిన వాళ్ళు నేరుగా రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా మొదట బాంద్రా సున్నీ జామా మసీదు ముందు ఎందుకు గుమికూడారు? అక్కడేం జరిగింది?
పైగా వచ్చినవారిలో 95% ఒకే వర్గానికి చెందినవారు. వాళ్ళందరూ అసలు వలసకూలీలేనా? వాళ్ళు నిజంగా వెళ్ళాలి అనుకుంటే ఈరోజే ఎందుకు అల్లర్లు మొదలు పెట్టారు? దీనిమీద అత్యున్నతస్థాయి విచారణ జరిపిస్తే ఇందులోని కుట్ర కోణం బహిర్గతమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.