విజయవాడ: మిద్దె తోటల ద్వారా ఆరోగ్యకరమైన హరిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు...
(కర్ణాటక)– సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు ₹10,000...
కోల్కతా (పశ్చిమ బెంగాల్) – మదర్సాలలో జాతీయ గీతం 'వందేమాతరం'లోని ఆరు చరణాలను పాడడం వల్ల ఎటువంటి అనర్థం జరగదని కలకత్తా హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. మదర్సాలలో...
విశాఖపట్నం: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ...
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని అధికారికంగా 'ఇండియా డే'గా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక...