అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.3,300 కోట్ల విరాళాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశాయి. మొత్తం...
హైదరాబాద్: మదర్సాల్లో జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని బీజేపీ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో...
తిరుపతి : దేశంలో ఇంకా వెలుగులోకి రాని, ప్రచారంలో లేని తాళపత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయని, వాటిని గుర్తించి సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని...
భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా...
అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు రేంజ్ అధికారి ఎస్....