పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం...
ఇజ్రాయెల్: ఉత్తర ఇజ్రాయెల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్ అవియెల్లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి...
ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 300 సంవత్సరాలుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి...
అనకాపల్లి :ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. పెరిగిన నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా...
గోవులను కట్టకుండా స్వేచ్ఛగా వదిలేయడం.. పాలు ఇచ్చే ఆవుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా పితకకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఉత్తరప్రదేశ్లోని ఓ గోశాలలో శతాబ్ద...
లైడన్ రాగిరేకులను మొదటి రాజేంద్ర చోళుడు జారీ చేశాడు. ఈ శాసన పత్రంతో రెండు భాగాలున్నాయి. ఒకటి సంస్కృతం విభాగం (5 ఫలకాలు) చోళరాజ వంశావళిని వివరిస్తుంది....