భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా...
అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు రేంజ్ అధికారి ఎస్....
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT)కు చెందిన పలువురు సభ్యులు గత కొన్నేళ్లలో హతమైనట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్...
"వందేమాతరం", "భారత్ మాతా కీ జై" వంటి దేశభక్తి నినాదాలకు లభిస్తున్న ప్రజాదరణ.. ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పుకు నిదర్శనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
శ్రావణ మాసం రాగానే ఉత్తర భారతదేశం అంతా "హర్ హర్ మహాదేవ్", "బోల్ బమ్" నినాదాలతో మారుమోగిపోతుంది. కాషాయ వస్త్రాలు ధరించిన లక్షలాది మంది శివభక్తులు పవిత్ర...
బలూచిస్థాన్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద వర్గాలు మరోసారి తమ డిమాండ్ను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చాయి. ఆగస్టు 11ను ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా పాటించాలని...