(జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేకం )
సనాతన హిందూ ధర్మం జీవనాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంత కీలక పాత్ర పోషిస్తాడో తెలుసుకుని, ఈ మొత్తం విశ్వగమనానికి ప్రధాన సూత్రధారి ఆయన అని కీర్తించింది. వేదాల ప్రకాశాన్ని, శక్తిని తనలో కలిగిన దేవుడిగా హిందువులు సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడు ఏడు బంగారు గుర్రాలు కలిగిన రథంలో పద్మంపై కూర్చుని ఉంటాడని రిగ్వేదం పేర్కొంటుంది. ప్రత్యూషానికి అధిపతి అయిన అరుణుడు ఆయనకు రథసారథిగా ఉన్నాడని అభివర్ణిస్తుంది. గరుత్మంతుడి సోదరుడైన అరుణుడు అత్యంత బలమైన, విశాలమైన దేహాన్ని కలిగి ఉంటాడని, ప్రపంచాన్ని సూర్యుడి తాపం నుంచి కాపాడేందుకు ఆయన సూర్యుడి ముందు ఉంటాడని కూడా చెప్తుంటారు. సూర్యుడిని ఉదయం రిగ్వేదంతో, మధ్యాహ్నం యజుర్వేదంతో, సాయంత్రం సామవేదంతో ఆరాధిస్తారు. మనుషులు చేసే మంచి, చెడు పనులను గమనిస్తూ సూర్యుడు తన బంగారు రథంలో ఆకాశంలో కాలచక్రంతో ప్రయాణిస్తుంటాడని, ఆయన రథానికి గల ఏడుగుర్రాలు వారంలోని ఏడు రోజులనే వర్ణన కూడా ఉంది. నారద మహర్షి కూడా తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం సూర్య భగవానుడి ఆరాధన చేశారని చెప్తారు.
87
You Might Also Like
ఆర్మీ ప్రత్యేక రైలుని పేల్చివేసే కుట్ర… ట్రాక్పై 10 డిటోనేటర్ల గుర్తింపు
దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్నట్టు అనుమానాలు కలిగించేలా వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలుగజేసే మరో పన్నాగం బయటపడింది. ఆర్మీ సిబ్బందితో వెళుతున్న...
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం
16
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్...
అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం
(సెప్టెంబర్ 23 - అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం ) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి...
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
50
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
47
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....