తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!
ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్కు యూట్యూబ్లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి...



