archiveVIJAYANAGARAM

News

ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం

విజయనగరం: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురునాయుడు(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత...
News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
News

ఘనంగా పైడితల్లి తోలేళ్ల ఉత్సవం

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తోలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అమ్మవారిని తోలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు....
News

రాముడొచ్చాడు….

జై శ్రీరామ్‌.. జైజై శ్రీరామ్‌ అనే నినాదాలతో రామతీర్థం మార్మోగింది. తితిదే ఆధ్వర్యంలో కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో శనివారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. కుమిలి రహదారి నుంచి పోలీసు బందోబస్తు నడుమ రామతీర్థం ఉన్నత...
News

Ramatirtha idols are ready

The making of the idols of Sita,Ram and Lakshman has reached the final stage to replace the ruined idol of Srirama in Ramatirtha, Vijayanagaram district, Andhrapradesh. On the 8th of...
News

సిద్ధమైన రామతీర్థం విగ్రహాలు

విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాములవారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి తితిదేకు ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను...
News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
NewsProgramms

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
1 2
Page 1 of 2