ఐరాస భద్రతామండలిలో తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్కూ భారత్ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. ఉక్రెయిన్...


