భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్లో 'రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి'(ఆర్జీఓ)ని నియమించింది. భారత్కు చెందిన వినయ్ప్రకాశ్కు ఆ బాధ్యతలు...









