archiveTWITTER INDIA

News

భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో 'రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి'(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు...
News

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు...
News

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి

భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...
News

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్

ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్...
News

నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ

ట్విట్టర్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో...
News

ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన ట్విట్టర్‌ ఎండీ

నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్‌ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ...
News

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌...
News

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం

సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు...
News

కేంద్రం హెచ్చరికలతో దిగి వచ్చిన ట్విట్టర్.. వివాదాస్పద ఖాతాలు తొలగింపు.

“మాది సొంత న్యాయవ్యవస్థ. మేము ఎవ్వరికీ తలొగ్గం. భయపడం.” అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్.... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గట్టి హెచ్చరికలతో దిగి వచ్చింది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి మాట్లాడుతూ “అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు. ఈ దేశంలో పని...
News

ఇలా అయితే అరెస్టు చెయ్యాల్సి వస్తుంది – ట్విట్టర్ కు కేంద్రం హెచ్చరిక

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో... ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నకిలీ వార్తలు, హింసను...
1 2
Page 1 of 2