స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజనం.. టీటీడీలో నూతన వంటశాల ప్రారంభం
తిరుపతి: స్విమ్స్లో ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం కోసం ఏర్పాటుచేసిన నూతన వంటశాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటుచేసిన వంటశాలలోని సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేసే ఆహారానికి సంబంధించిన...





