archive#TS Thirumurthy

News

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్...
News

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్

* ఐరాసలో భారత రాయబారి వెల్లడి రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత...
News

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి

ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి   న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై...