archiveTIRUMALA TIRUPATI DEVASTHANAMS

News

ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

ఇప్పటికే జంబో పాలకమండలిగా పిలువబడుతున్నతిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరి కొంతమందిని జోడించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యోగ కల్పనా కేంద్రంగా మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ...
News

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి: ఏపీలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని...
News

తిరుమలలో సంప్రదాయ భోజనం… త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కార్యక్రమం..

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ‘సంప్రదాయ భోజనం’ పేరుతో అందుబాటు ధరలో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుమల, తిరుపతిలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం… తితిదే విజిలెన్స్ విచారణ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు నకిలీ టికెట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం...
News

జీఎస్టీ చెల్లింపుల్లో తితిదే భేష్…కేంద్రం ప్రశంస

జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌...
News

తిరుమల ఘాట్ రోడ్ పై ఎకో ఫ్రెండ్లీ బస్సులు… కాలుష్య నివారణకు నిర్ణయం

తిరుమల కొండల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండలను జీరో కార్బన్ ఎమిషన్ జోన్‌గా మార్చే టార్గెట్‌తో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు...
News

తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌ పరిధిలో 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్‌, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ,...
News

దేశవ్యాప్తంగా వెంకన్న ఆలయాలు – తితిదే నిర్ణయం

శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ శ్రీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. వచ్చే 18...
1 2 3 4 5
Page 2 of 5