archiveThe central government

News

జ‌న‌వ‌రి 31 వ‌ర‌కూ విదేశీ విమాన‌యానం ర‌ద్దు!

న్యూఢిల్లీ: క‌రోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో వ‌చ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, వివిధ దేశాల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల మేర‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్...
News

క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు

ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 15 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు...
News

కేంద్ర నిర్ణయంతో దిగిరానున్న వంట‌నూనెల‌ ధరలు

దిగుమతి సుంకం తగ్గింపు న్యూఢిల్లీ: వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5 శాతం తగ్గించింది. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను వెల్లడించింది....
News

మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు

పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్ల‌డి న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. దీంతో భారీగా ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్ర‌క‌ట‌న చేసింది. ఈ గనుల...