archiveThanjavur

News

తంజావూరు రథోత్సవం విషాదం! : 11 మంది సజీవ దహనం

చెన్నై: తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కలిమేడు...
News

పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం

మేడ్చల్: త‌మిళ‌నాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్త‌వ‌ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం విదిత‌మే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వ‌ల్లే ఈ ఘోరం జ‌రిగింద‌ని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని...
News

క్రైస్త‌వం పుచ్చుకుంటే రూ. 3 ల‌క్ష‌లు ఇస్తాం!

తంజావూరులో పారిశుద్ధ్య కార్మికులను మ‌తం మార్చేందుకు ప్ర‌య‌త్నం తంజావూరు: మత మార్పిడి ప్రయత్నాల వల్ల తంజావూరులో ఓ హిందూ బాలిక మృతి చెందడాన్ని మీడియా, డీఎంకే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న తరుణంలో మరో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుల‌ను ప్రలోభపెట్టి మతం...
News

మీడియా వైఖరిపై భగ్గుమన్న లావణ్య తల్లి!

తంజావూరు: క్రైస్తవ మతోన్మాదుల వేధింపులు తట్టుకోలేక లావణ్య ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషాదకర సంఘటనను సమాజానికి చేరవేయాల్సిన మీడియా వక్రమార్గం ఎంచుకుందని ఆ బాలిక తల్లి తమిళ మీడియాపై నిప్పులు చెరిగింది. తంజావూరులోని క్రైస్తవ పాఠశాల ‘మత వేధింపులు’ తట్టుకోలే 17...
News

రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం

తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్‌లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం...
News

దేశంలోనే మొదటి ఆహార మ్యూజియం

తమిళనాడులో ఏర్పాటుచేసిన భారత ఆహార సంస్థ చెన్నై: తమిళనాడు తంజావూరులోని దేశంలోనే తొలి ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్​సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ టెక్నాలాజికల్‌ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా...