archiveTAMILANADU

News

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం

* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి...
News

హెలికాప్టర్‌లోని 14 మందిలో 11 మంది మృతి

రేపు పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన చెన్నై: తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్‌...
News

ఏబీవీపీ తిరుచ్చి ఆఫీసుపై దాడి!

తమిళనాడు: ఏబీవీపీ తిరుచ్చి కార్యాలయంపై దేశ వ్యతిరేకులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని గూండాలు ఈ చర్యకు దిగారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రాళ్లు, ఇసుక, మండే నూనె పదార్థాలను ఉపయోగించారని ఏబీవీపీ...
News

చెప్పులతో ఆలయంలోకొచ్చిన క్రిస్టియన్ డాక్టర్ – ఆమె చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్ వేయించుకుంటామన్న గ్రామస్తులు

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని పోగోయ్ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే వ్యాక్సినేషన్ టీమ్ లోని ఓ క్రిస్టియన్ డాక్టర్ మాత్రం చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేసింది. ఆమెను చెప్పులు...
News

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం

తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు. అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు...