నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం
* నామక్కల్ శిల్పి అద్భుత సృష్టి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నామక్కల్ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి...