archiveSRI M. VENKAIAH NAIDU

News

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...
News

రాజ్యసభలో ఎంపీల తీరుపై ఉపరాష్ట్రపతి ఆవేదన… బల్లపై కూర్చొని సభను అగౌరవపరచారని వ్యాఖ్య

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం...
News

35 జాతీయ నేత్ర దానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

ప్రతి సంవత్సరం భారతదేశంలో 80 లక్షలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు, అయితే 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. అంటే 1% కన్నా తక్కువ. వచ్చే 5 సంవత్సరాలలో భారత్ కార్నియా అంధత్వం లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం కనీసం...