archiveShri Ram Janmabhoomi

GalleryNews

రామాలయ నిర్మాణానికి నిధులిచ్చిన వదాన్యులు

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా బాల బాలికలు, రోజువారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు అందరూ తమ వంతుగా యథాశక్తి...
News

భక్తే దేశానికి శక్తి

దేశవ్యాప్తంగా అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ కొనసాగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రంలో కూడా ఈ నిధి సమర్పణ అభియాన్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో నిధి సేకరణలో భాగమవుతున్న కార్యకర్తలకు అనేక అద్భుతమైన అనుభవాలు...
ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
News

30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్

"30 ఏళ్ళ మన పోరాటానికి ఫలితం దక్కి మన ఆకాంక్షలు నేరవేరుతున్న ఈ వేళ ఎంతో ఆనందంగా ఉంది.” అని అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. “ఈ...
News

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి...
1 2 3
Page 2 of 3