పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథ్ను దర్శించుకున్నారు. బిమ్స్టెక్ దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు...


