Kurnool S.P Sri Ch. Sudheer kumar reddy reveals that an Islamic extremist political party SDPI is behind the Atmakur violance. It is learned that a large number of Muslim mobs...
కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన అల్లర్ల వెనుక ఇస్లామిక్ మతవాద రాజకీయ పక్షమైన SDPI హస్తం ఉన్నదని కర్నూలు S.P శ్రీ Ch. సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో హిందువుల నివాసాల మధ్య ఆక్రమించిన స్థలంలో ఎలాంటి...
తిరువనంతపురం: కేరళలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డిపిఐ) భారీగా మారణాయుధాలను సేకరించి, నిల్వ చేస్తోంది. తిరువనంతపురంలోని ముత్తతర పత్తి పొలంలోని ఉన్న ఎస్డిపిఐ కార్యకర్త సోదరుడి ఇంట్లోని ఉపయోగించని ఫ్రిజ్లో కత్తులు బయటపడ్డాయి. రాష్ట్రంలో విస్తృతంగా అల్లర్లకు ఎస్.డి.పి.ఐ, పి.ఎఫ్.ఐ(పాపులర్...
కేరళలోని వాయలార్ కు చెందిన RSS స్వయంసేవక్ నందు కృష్ణ హత్య కేసులో నిందితుడు, SDPI కార్యకర్త నిహాస్ (40) ని కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 25 మందిని...
ఆది నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తన అభ్యంతరకర వైఖరి కారణంగానే వార్తలలో నిలుస్తూ ఉన్న విషయం పాఠకులకు విదితమే. కేరళలోని పాదం అటవీ ప్రాంతంలో PFI సాయుధ శిక్షణా కేంద్రం నడుపుతోందనే సమాచారంతో దర్యాప్తు సంస్థలు విచారణ...
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 11న బెంగుళూరు పరిధిలోని...
ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి...
ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు...