గుజరాత్లో సరూర్ నగర్ తరహాలో హిందూ యువకుడి హత్య!
గాంధీనగర్: హైదరాబాద్ సరూర్నగర్లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్లోని రాజ్కోట్లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ళ యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్(18) అనే ముస్లిం...




