archiveSAMALOCHANA

News

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు

అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో...
NewsProgramms

దేశం మారుతోంది – శ్రీ రాంమాధవ్

దేశంలో ఒకప్పుడు "మేము సెక్యులర్ వాదులం" అని చెప్పుకునేందుకు పలువురు పోటీ పడే వారని, ప్రస్తుతం "మేము హిందువులం. హిందుత్వ వాదులం" అని గర్వంగా ప్రకటించుకుంటున్నామని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారణి సభ్యులు శ్రీ రామ్ మాధవ్ పేర్కొన్నారు....
News

Manya Sri Pulusu Gopireddy is no more

Sri Pulusu Gopireddy, one of the elder Swayamsevaks in Telugu Era who went to Warangal with his family and worked tirelessly for Sangha without thinking for a moment, is no...
News

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన శ్రీ పులుసు గోపిరెడ్డి ఇక లేరు. దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందులోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా...