archiveRed Fort

News

ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు

తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక...
News

సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. సాధారణంగా...
News

మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే

కోర్టులో మహిళ పిటిషన్ 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత...