పూణెలోని పీఎఫ్ఐ ర్యాలీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు.. 70 మందిపై కేసు
పూణే: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్య తర్వాత ఈ సంస్థ మద్దతుదారులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ప్రదర్శనలో అభ్యంతరకర నినాదాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ...


