బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
బెంగళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మించిన 'రాజాధిరాజ గోవింద' దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ...





