archivePRESIDENT OF INDIA

News

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం

* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర...
News

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని...
News

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్'...
News

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...
News

రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్‌ ఎక్కారు. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌, రైల్వే బోర్డు...
News

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్ సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు. ''ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించిన...
News

మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్

చ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను...
News

దళిత యువకుడికి శిరోముండనం చెయ్యడంపై స్పందించిన రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. బాధితుడికి అండగా నిలబడేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక అధికారిని నియమించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల...